సి.ఐ.ఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖ (న్యూస్ వెలుగు ): విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ... Read More
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు
పత్తికొండ (న్యూస్ వెలుగు ): తుగ్గలి మండల పరిధిలోని గల పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల ఉప కమిషనర్ గోవింద నాయక్ గురువారం రోజున పరిశీలించారు.పదవ ... Read More
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
తుగ్గలి (న్యూస్ వెలుగు): ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.బుధవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామం వ్యవసాయ శాఖ అధికారులు ... Read More
పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం : పాణ్యం ఎమ్మల్యే గౌరు చరిత
పాణ్యంo (న్యూస్ వెలుగు): పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాల ... Read More
సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లు: కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు (న్యూస్ వెలుగు): నగర శివార్లలోని ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని, ఈ నెల 17న 187 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నట్లు నగరపాలక ... Read More
యావత్ తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి
కర్నూలు (న్యూస్ వెలుగు) : యావత్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ వెంకట ... Read More
రంగాపురం లో వ్యక్తి దారణ హత్య
బేతంచెర్ల న్యూస్ వెలుగు : బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోమద్దిలేటి స్వామి ముఖ ద్వారం వద్ద సయ్యద్ మహబూబ్ బాషా ( 41 ) బుధవారం ... Read More

