అంతర్జాతీయ భధ్రత భారత్ ఓ ఉక్కు కవచం : కేంద్ర మంత్రి
ఢిల్లీ : కీలకమైన వనరులపై గుత్తాధిపత్యం , ఆయుధీకరణకు వ్యతిరేకంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇది ప్రపంచ ప్రయోజనాలకు అనుకూలం కాదని ఆయన అన్నారు. ఢిల్లీలో ... Read More
షాంఘై సదస్సులో పాల్గొననున్న కేంద్ర మంత్రి జైశంకర్
ఢిల్లీ : అక్టోబరు 15, 16వ తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్. ఇస్లామాబాద్ వెళ్లనున్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ... Read More
దేవరగట్టు ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్
కర్నూలు న్యూస్ వెలుగు : అక్టోబర్ 12 న జరుగబోయే ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులకు సూచిస్తూ ఉత్సవాల ... Read More
పత్తిని కొనుగోలు చేయండి అధికారులను ఆదేశించిన : జాయింట్ కలెక్టర్
కర్నూలు న్యూస్ వెలుగు : రైతులకు మేలు చేకూరే విధంగా పత్తిని కొనుగోలు చేసి రైతులకు చెల్లించవలసిన మొత్తము వెంటనే చెల్లించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య CCI ... Read More
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
న్యూస్ వెలుగు ఇంద్రకీలాద్రి: దసరా శరన్నవరాత్రుల రెండో రోజు శుక్రవారం ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక చింతన.. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు భక్తకోటి చేసిన జయజయ ధ్వానాలతో మార్మోగుతోంది. శ్రీ గాయత్రీ ... Read More
సీఎం సహాయ నిధికి రు.50 లక్షల భారీ విరాళం
నంద్యాల న్యూస్ వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా పొదుపు లక్ష్మి మహిళలు ముందుకు వచ్చారని ... Read More
స్వర్ణాంధ్ర అభివృద్దికి ప్రాణాల వేయండి : కలెక్టర్
నంద్యాల, అక్టోబర్ 04: స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో భాగంగా రాబోయే 23 సంవత్సరాలలో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక రచన సిద్ధం చేస్తున్నామని జిల్లా ... Read More

