ఇది ప్రజా ఉద్యమం: వైయస్సార్సీపి రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి
తుగ్గలి న్యూస్ వెలుగు : ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు నియోజకవర్గ కేంద్రమైన ... Read More
సచివాలయాలు ఆకస్మిక తనిఖీ మున్సిపల్ కమిషనర్
బేతంచెర్ల( న్యూస్ వెలుగు) :బేతంచేర్ల పట్టణంలోని 1, 2 సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్,మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలోభాగంగా అయన రికార్డులను పరిశీలించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ ... Read More
శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కామారెడ్డి కామారెడ్డి, న్యూస్ వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ సర్వదేవపరంజ్యోతిభగవతి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని కార్తీకమాసం సందర్భంగా ... Read More
నరసింహ స్వామి సన్నిధిలో భూమ అఖిల ప్రియ
నంద్యాల (న్యూస్ వెలుగు ): ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శనం చేసుకున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిల ... Read More
మోడీ పర్యటన ఏర్పాట్లు చేయండి :సీఎం చంద్రబాబు
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 19న పుట్టపర్తికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ... Read More
ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ ... Read More
ప్రజా ఉద్యమం పోస్ట్ రావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి
హొళగుంద (న్యూస్ వెలుగు ): మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో ... Read More

