BREAK NEWS

ఆలూరు సీఐ ని  కలిసిన హెబ్బటం టీడీపి నాయకులు

ఆలూరు సీఐ ని కలిసిన హెబ్బటం టీడీపి నాయకులు

కర్నూలు : ఆలూరు  సిఐ శ్రీనివాస్ నాయక్,హోళగుంద ఎస్ఐ బాల నరసింహులును హెబ్బటం టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు . ఆలూరు సి‌ఐ‌ గా బాద్యతలు చేపట్టిన ... Read More

వైభవంగా సవదత్తి యల్లమ్మ దేవి కుంభోత్సవం

వైభవంగా సవదత్తి యల్లమ్మ దేవి కుంభోత్సవం

ఆలూరు : హోళగుంద మండల కేంద్రంలో పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రతి  సంవత్సరం కూడా వరలక్ష్మీ వ్రతం,సవదత్తి యల్లమ్మ దేవి కుంభోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించినట్లు ... Read More

ఘనంగా క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి

ఘనంగా క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి

కర్నూలు:నగరంలో స్థానిక సంగోలి రాయన్న సేన కార్యాలయంలో భారత సైన్యధికారి, స్వాతంత్ర్యోద్యమకారుడు క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగోలి రాయన్న ... Read More

ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఆందోళన

ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఆందోళన

తెలంగాణ : నాంపల్లి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ...ఛలో ... Read More

వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధాని

వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధాని

డిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ... Read More

భారత్ మేదో సంపకత్తికి నిలయం : ఉపరాష్ట్రపత్తి

భారత్ మేదో సంపకత్తికి నిలయం : ఉపరాష్ట్రపత్తి

న్యూ ఢి:  నేషనల్ లా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి  ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్‌ఖర్ హాజరయ్యారు.విద్యార్థులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశం దాని గొప్ప సాంస్కృతిక , చారిత్రక ... Read More

షెడ్యూల్డ్ ను  విడుదల చేసిన ఎన్నికల సంఘం

షెడ్యూల్డ్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.  హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3, 2024తో ముగియనుండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్మూ ... Read More