ఆలూరు సీఐ ని కలిసిన హెబ్బటం టీడీపి నాయకులు
కర్నూలు : ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్,హోళగుంద ఎస్ఐ బాల నరసింహులును హెబ్బటం టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు . ఆలూరు సిఐ గా బాద్యతలు చేపట్టిన ... Read More
వైభవంగా సవదత్తి యల్లమ్మ దేవి కుంభోత్సవం
ఆలూరు : హోళగుంద మండల కేంద్రంలో పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీ వ్రతం,సవదత్తి యల్లమ్మ దేవి కుంభోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించినట్లు ... Read More
ఘనంగా క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి
కర్నూలు:నగరంలో స్థానిక సంగోలి రాయన్న సేన కార్యాలయంలో భారత సైన్యధికారి, స్వాతంత్ర్యోద్యమకారుడు క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగోలి రాయన్న ... Read More
ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఆందోళన
తెలంగాణ : నాంపల్లి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ...ఛలో ... Read More
వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధాని
డిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ... Read More
భారత్ మేదో సంపకత్తికి నిలయం : ఉపరాష్ట్రపత్తి
న్యూ ఢి: నేషనల్ లా యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ హాజరయ్యారు.విద్యార్థులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశం దాని గొప్ప సాంస్కృతిక , చారిత్రక ... Read More
షెడ్యూల్డ్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఢిల్లీ : జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3, 2024తో ముగియనుండగా, ఈ ఏడాది సెప్టెంబర్లోగా జమ్మూ ... Read More

