BREAK NEWS

నిరాకరించిన భారత అత్యున్నత న్యాయస్థానం

నిరాకరించిన భారత అత్యున్నత న్యాయస్థానం

Delhi (ఢిల్లీ ): ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ-నెట్)ను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ... Read More

భారీ వర్షాలు 23 మంది మృతి : సీఎం

భారీ వర్షాలు 23 మంది మృతి : సీఎం

Kerala (కేరళ ) : మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో 23 మంది మరణించారని  వందలాది ... Read More

2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

Kerala ( కేరళ ): వాయనాడ్‌లో  కొండచరియలు విరిగిపడి మరణించిన వారి బంధువులకు దేశ ప్రధాని నరేంద్ర మోడి  2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కుండపోత వర్షాల ... Read More

34 ఏళ్ల తర్వాత భారత్ కు   అవకాశం

34 ఏళ్ల తర్వాత భారత్ కు అవకాశం

ACC :2025లో ఆసియా కప్ 34 సంవత్సరాల తర్వాత భారత్‌కు తిరిగి రానుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా అధికారికంగా వెల్లడించారు.  2026లో జరగనున్న T20 ... Read More

తొలి భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా మనిక బాత్రా రికార్డు

తొలి భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా మనిక బాత్రా రికార్డు

Olympics: ఒలింపిక్స్‌లో   ఏదైన సింగిల్స్ ఈవెంట్‌లో ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనిక బాత్రా చరిత్ర సృష్టించింది. 29 ఏళ్ల ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ... Read More

సిఐఐ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని మోడి

సిఐఐ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని మోడి

Delhi (ఢిల్లీ ) : న్యూఢిల్లీలో 'జర్నీ టువర్డ్స్ విక్షిత్ భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకు దేశ ప్రధాని నరేంద్రమోడి " ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్"  ... Read More

పట్టాలు తప్పిన హౌరా ముంబై మెయిల్‌

పట్టాలు తప్పిన హౌరా ముంబై మెయిల్‌

Jharkhand (జార్ఖండ్‌):  చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలో  హౌరా-ముంబై మెయిల్‌ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన  పోటోబెడా గ్రామ సమీపంలో  బడాబాంబో మరియు ఖర్సావా రైల్వే ... Read More