Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
ఆత్మాభిమానం రాజ్యాధికారమే లక్ష్యం : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు షాలెం రాజు
పత్తికొండ( న్యూస్ వెలుగు ) : దళితులకు ఆత్మ అభిమానం రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ పనిచేస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు షాలెం రాజు పత్తికొండ కేంద్రంగా శనివారం ఏర్పాటుచేసిన ... Read More
డిజిటల్ సేవల విస్తరణ – నైపుణ్యాభివృద్ధికి భారీ ప్రోత్సాహం
కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత •గత రెండేళ్లలో కార్మిక రంగంలో సమగ్ర సంస్కరణలు– సంక్షేమ పథకాల పునరుద్ధరణ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, ... Read More
ప్రజల నమ్మకాన్ని పొందాం… నిలబెట్టుకుంటాం
ఎంతో చేశాం... మరింతగా అభివృద్ధి చేస్తాం కేంద్ర సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం మేనిఫెస్టో అమలుపై చర్చకు సిద్దం కూటమిది పాజిటివ్ పాలిటిక్స్... గొడ్డలి పార్టీది పాయిజన్ ... Read More
అక్టోబర్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. డిసెంబర్లో పరీక్షలు…!
డిఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు లేవు పూర్తి పారదర్శకతతోనే నియామక ప్రక్రియ నిర్వహించాం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ అమరావతి, జూన్ 11 న్యూస్ వెలుగు ... Read More
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేదెవరు ..?
పత్తికొండ (న్యూస్ వెలుగు ): దున్నపోతుపై వర్షం కురిసినట్టుంది అధికారుల పనితీరు. సిటీ నడిబొడ్డున హైవేకి అనుకుని కోట్లు విలువ చేసే భూమిని అర్ధరాత్రి అప్పనంగా కొట్టేయాలని గుట్టు ... Read More
రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు… చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంఓయూల ఛేజింగ్
ఏపీ ఈజ్ బ్యాక్-దేశవ్యాప్త చర్చగా మారిన నాయుడు గిరీ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిన 800 కంపెనీలు ప్రాసెస్ లోకి వచ్చిన 68 శాతం ... Read More
ప్రజా ఫిర్యాదులను పరిష్కరించండి : కలెక్టర్
కర్నూలు : కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించినట్లు ... Read More

