Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే మంజూరు చేయాలి: రామకొండ వెంకటేష్
పత్తికొండ ( న్యూస్ వెలుగు ):-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ నిధులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం పత్తికొండ పట్టణంలో ... Read More
తుగ్గలిలో ఉపాధి హామీ నయా మోసం… ఊరికో ఏజెంట్ తో డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు
పేదల కడుపు కొడుతున్న ఉపాధి హామీ మాఫియా అధికారులకు ముడుతున్న నగదు పేరుకు మాత్రమే అధికారుల తనిఖీలు ఊరుకో ఏజెంట్ ని పెట్టుకుని డబ్బులు వసూలు.. నాయకుల అండదండలతో... ... Read More
ఎగ్జిబిషన్ను సందర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఎగ్జిబిషన్ను సందర్శించిన మంత్రి : ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్గా భారత్ ఎదగాలి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెన్నై ట్రేడ్ సెంటర్లో CII, IDGS ... Read More
లక్ష్యాలను చేరుకోవాలి అధికారులకు కీలక సూచన చేసిన సీఎం
అమరావతి, ఏప్రిల్ 17: స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ... Read More
అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు మెరుగైన వైద్యం
మంత్రి సత్య కుమార్ యాదవ్ వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ ... Read More
ఆర్ధిక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, న్యూస్ వెలుగు :రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్వల్ప, ... Read More
పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి: సీఎం చంద్రబాబు
పలనాడు జిల్లా, న్యూస్ఏ వెలుగు ప్రిల్ 15: పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు ... Read More

