వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రదాని

వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రదాని

న్యూస్ వెలుగు ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలో జరిగిన ప్రధాన మంత్రి మ్యూజియం, లైబ్రరీ సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పర్యాటక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS