తాగునీటి సమస్య పరిష్కరించాలి
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈరోజు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు బృందంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ... Read More
స్మార్ట్ మీటర్లను అడ్డుకున్న ప్రజలు
కర్నూలు న్యూస్ వెలుగు : బలవంతంగా బిగించిన స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకోవాలి, స్మార్ట్ మీటర్లను అడ్డుకున్న ప్రజల-సిపిఎం మీకర్ సెక్షన్ కాలనీలోనే సూర్యనారాయణ నగర్ లో ప్రజలు ... Read More
జయరాజ్ స్టీల్ ప్లాంట్లో భద్రతా చర్యలు ఎక్కడ?
కర్నూలు : ఓర్వకల్లు దగ్గర ఉన్న జయరాజు స్టీల్ ప్లాంట్ నందు అగ్ని ప్రమాదం సంభవించిందని, అదృష్టవశాత్తు మానవ ప్రమాదం ఏమీ జరగలేదని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ... Read More
ఇంటి పన్ను రద్దుచేయాలి
కర్నూలు న్యూస్ వెలుగు : ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ,బీడీ వర్కర్స్ కాలనీలా ఇండ్లకు పన్ను రద్దు చేయాలి.సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయరామాంజనేయులు డిమాండ్ చేశారు. సిఐటియు ... Read More
రైతుబజారులో దళారుల విముక్తికి చర్యలు ఎక్కడ?
కర్నూలు న్యూస్ వెలుగు : సి.క్యాంపు రైతు బజారు దళారుల మయమైందని దళారుల నుండి విముక్తి చేసి ఆకుకూరలు కూరగాయలు పండించే వాస్తవ రైతులకు అవకాశం కల్పించాలని ... Read More
గ్రామీణ క్రీడాకారుడికి ఘన సన్మానం
అందరి చేత శబాష్ అనిపించుకున్న ఆటో డ్రైవర్ కోచ్చెర్వు నారాయణ స్వామి న్యూస్ వెలుగు, డోన్; ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ మండలం కోచ్చెర్వు గ్రామానికి చెందిన ఆటో ... Read More
శ్రీశైలం నీటి ముంపు బాధితులు రీలే నిరాహార దీక్షలు
నంద్యాల, న్యూస్ వెలుగు : నందికొట్కూరు పట్టణంలో శ్రీశైలం ముంపు బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ... Read More

