విధి నిర్వహణలో అంకిత భావం ముఖ్యం
హర్షవర్ధన్ సేవలు చిరస్మరణీయం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి కే. హర్షవర్ధన్ పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ ప్రసంగం అమరావతి, న్యూస్ వెలుగు; ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా ... Read More
టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలాగే చేసుకోవాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: నేడు మండల వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పండుగలాగే చేసుకోవాలి ఆలూరు టీడీపి యువ నాయకులు గిరి మల్లేష్ గౌడ పిలుపునిచ్చారు.గురువారం మండల ... Read More
నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గెజ్జెహళ్లి టిడిపి నాయకులు.
హొళగుంద, న్యూస్ వెలుగు:మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ దిలీప్ కుమార్ ను గెజ్జేహళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా స్థానిక పోలీస్ ... Read More
కాశినాయన క్షేత్రం కూల్చివేతపై స్పంచిన మాజీ సీఎం
న్యూస్ వెలుగు : మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి కూటమిప్రభుత్వంపై మరోసారి తన పదునైన మాటలతో స్పష్టమైన ఆధారాలతో ట్విట్టర్ వేదికగా కాశినాయన క్షేతంపై జరిగిన ... Read More
50 లక్షల చెక్కును మంత్రికి అందించిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులు
అమరావతి న్యూస్ వెలుగు : స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం అందజేసినట్లు మంత్రి ... Read More
ఎంపీపీ ఉప ఎన్నికలో గెలుపొందిన దేశాయి లక్ష్మి
కర్నూలు జిల్లా : పత్తికొండ నియోజకవరంలోని వెల్దుర్తి మండలం ఎంపీపీ ఉప ఎన్నికలో వైయస్ఆర్సీపీ ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను ... Read More
ఎంపీపీ ఎన్నికల్లో గెలుపొందిన రుత్తల సర్వేశ్వరరావు
అనకాపల్లి జిల్లా : నర్సీపట్నంలో మాకవరపాలెం మండల పరిషత్లో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో రుత్తల సర్వేశ్వరరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దింతో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా ... Read More

