నంద్యాల, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్ , జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, మరియు జస్టిస్ ఎ. హరి హరనాథ శర్మ ... Read More
పునరుద్ధరణ వాకింగ్ ట్రాక్ ప్రణాళికపై అధికారులతో సమీక్ష
తూర్పు గోదావరి, న్యూస్ వెలుగు: నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రకార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మలకోడు సరస్సు పరిశీలించి దాని పునరుద్ధరణ వాకింగ్ ట్రాక్ ... Read More
ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే మంజూరు చేయాలి: రామకొండ వెంకటేష్
పత్తికొండ ( న్యూస్ వెలుగు ):-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ నిధులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం పత్తికొండ పట్టణంలో ... Read More
పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బార్లు.. ట్రాఫిక్ అంతరాయం
నంద్యాల, న్యూస్ వెలుగు: వెలుగోడు మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద గురువారం సాయంత్రం వాహనదారులు బార్లు తీరారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ... Read More
నటుడు ప్రకాష్ రాజు పై వ్యతిరేకంగా వినూత్నంగా చిత్రం
నంద్యాల, న్యూస్ వెలుగు : ఇటీవల శ్రీరామునిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ గురువారం ... Read More
తుగ్గలిలో ఉపాధి హామీ నయా మోసం… ఊరికో ఏజెంట్ తో డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు
పేదల కడుపు కొడుతున్న ఉపాధి హామీ మాఫియా అధికారులకు ముడుతున్న నగదు పేరుకు మాత్రమే అధికారుల తనిఖీలు ఊరుకో ఏజెంట్ ని పెట్టుకుని డబ్బులు వసూలు.. నాయకుల అండదండలతో... ... Read More
ఎగ్జిబిషన్ను సందర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఎగ్జిబిషన్ను సందర్శించిన మంత్రి : ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్గా భారత్ ఎదగాలి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెన్నై ట్రేడ్ సెంటర్లో CII, IDGS ... Read More

