ఉడాన్ యాత్రి కేఫ్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
చెన్నై : దేశంలోని విమానాశ్రయాలలో ప్రయాణీకులకు సరసమైన ధరలకు ఆహారం మరియు పానీయాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్ను ప్రారంభించింది. దీని కింద, కేంద్ర పౌర ... Read More
భారత్ వైపు ప్రపంచదేశాలు : ప్రధాని మోడీ
మహాకుంభ్ సంప్రదాయం వేల సంవత్సరాలుగా భారతదేశ జాతీయ చైతన్యాన్ని పునరుజ్జీవింపజేస్తోందని, దేశానికి మరియు సమాజానికి కొత్త మార్గాలను సూచిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి ఈ ... Read More
శ్రీ శ్రీ శ్రీ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం ను సందర్శించి న కర్నూలు ఎంపీ
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం,లోని శ్రీ శ్రీ శ్రీ అఖిల భారత కురువ వంశ న్యూస్ వెలుగు కర్నూలు: నిత్యాన్నదాన సత్రం కమిటి ఆధ్వర్యంలో తేదీ 23-2-2025 ... Read More
గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా రమేష్ గౌడ్ ఎన్నిక
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వెల్దుర్తి పట్టణానికి చెందిన రమేష్ గౌడ్ ఎన్నికయ్యారు. మంగళవారం ప్రైవేట్ హోటల్లో గ్యాస్ ఏజెన్సీ డీలర్స్ ... Read More
పిల్లల మనో వికాసానికి సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయి
టిడిపి యువ నాయకుడు ముల్లా మోహిన్ అయేషా సిద్ధిఖా ఉర్దూ పాఠశాలలో ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్ హోళగుంద, న్యూస్ వెలుగు: విద్యార్థుల మనోవికాసానికి సైన్స్ ఫెయిర్ లు ఎంతగానో ... Read More
గుండెపోటుతో వ్యక్తి మృతి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని మూద్దటమాగి గ్రామంలో కురువ గాదిలింగప్ప(32) అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.మృతుడికి భార్య , 3 ... Read More
ముగిసిన అంగన్వాడీ టీచర్ల శిక్షణ కార్యక్రమం
హొలగుంద, న్యూస్ వెలుగు ప్రతినిధి: అంగన్వాడి కేంద్రాల యందు ప్రాథమిక విద్య బలోపేతం చేయడంలో ఆరు రోజులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం హోళగుంద యబ్బటం జడ్పీ ... Read More

