గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కలెక్టర్
కృష్ణ జిల్లా : మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డి కె ... Read More
గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి ... Read More
నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు ఆనందంలో నందమూరి అభిమానులు
న్యూస్ వెలుగు డెస్క్ ; సీనియర్ సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు శనివారం ప్రకటించింది కలల విభాగంలో బాలకృష్ణకు ... Read More
న్యాయ సేవ సదన్ నందు ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరం
కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కర్నూలు న్యాయ సేవా సదన్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కర్నూలు జిల్లా ... Read More
దేశ భవిష్యత్తు యువతదే
హోళగుంద, న్యూస్ వెలుగు: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంటుందని తహసిల్దార్ నిజాముద్దీన్ పేర్కొన్నారు.శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా ... Read More
ఎస్టియుయస్.యస్.సి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
100 శాతం ఫలితాలు సాదిద్దాం. ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎం.డి.నజీర్ అహ్మద్ హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులు ... Read More
సిపిఐ నేతలు టీజీవి కళక్షేత్రం ఎదుట ధర్నా చేయడం సరికాదు
టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పతి ఓబులయ్య కర్నూలు, న్యూస్ వెలుగు; సీపీఐ నేతలు టీజీవీ కళాక్షేత్రం ఎదుట ధర్నా చేయడం సరికాదని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. ... Read More

