కలియుగ దైవం సాక్షిగా ఇది మచ్చ: APCC
అమరావతి కాంగ్రెస్ : వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష. లక్షలాది మంది భక్తులు ... Read More
నేటి నుంచి సంక్రాంతి సెలవులు
హోళగుంద, న్యూస్ వెలుగు: నేటి నుంచి 19వ తేదీ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు గురువారం మండల విద్యాశాఖాధికారి జగన్నాథ్ పాత్రికేయులకు తెలిపారు.మరియు 20వ తేదీ పాఠశాలలు పునః ... Read More
దేవాలయానికి వెళ్ళే భక్తులకు సిమెంట్ బ్రిడ్జి నిర్మించండీ
హోళగుంద, న్యూస్ వెలుగు: శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళే భక్తులకు మరియు రైతులకు కాలువ దాటే శిథిలమైన ఐరన్ బిడ్జికి బదులుగా సిమెంట్ బిడ్జి నిర్మించాలని ... Read More
ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో గురువారం సందర్భంగా రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గాలో భక్తులు ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించారు.అలాగే భక్తులు ... Read More
తిరుమల ఘటన పై త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
పత్తికొండ,న్యూస్ వెలుగు; తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని టోకెన్లు తీసుకునేలోపే ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం,వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు ... Read More
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై చర్యలు తీసుకోవాలి
డోన్ లోని కొత్తకోట గ్రామములో అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసనతెలియ చేసి గ్రామసర్పంచ్ కు వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపిన ... Read More
కర్నూలు వాసి ముసద్ది శివారెడ్డి కి డాక్టరేట్
కర్నూలు, న్యూస్ వెలుగు; మానవతా సంస్థ పూర్వ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఎం. శివారెడ్డి సేవలకు గుర్తింపుగా అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఇంటర్నేషనల్ ... Read More

