BREAK NEWS

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ పరీక్ష హాల్ తనిఖీ

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ పరీక్ష హాల్ తనిఖీ

న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జిఎన్ఎమ్) నర్సింగ్ ఎగ్జామ్ జరుగుతున్న ఐదు కేంద్రాలు వద్ద తనిఖీ చేసినట్లు తెలిపారు, అనంతరం ప్రతి పరీక్ష కేంద్రం ... Read More

రైల్వే స్టేషన్ కూడలిని    కర్నూలు నగరపాలక సంస్థ సుందరవనంగా మార్చాలి

రైల్వే స్టేషన్ కూడలిని    కర్నూలు నగరపాలక సంస్థ సుందరవనంగా మార్చాలి

న్యూస్ వెలుగు, కర్నూల్; స్థానిక నాయకులు నౌషాద్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ఆవరణలో అసాంఘిక శక్తులు తిష్ట వేస్తున్నారని, రాత్రి వేళ ప్రయాణికులు ఇళ్ళకు చేరుకోవటానికి భయబ్రాంతులకు గురవుతున్నారని ... Read More

ముగిసిన రెవెన్యూ సదస్సులు

ముగిసిన రెవెన్యూ సదస్సులు

బండి ఆత్మకూరు,  న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని బి కోడూరు గ్రామంలో మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో పద్మావతి మాట్లాడుతూ రైతుల ... Read More

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని మోడీ గో బ్యాక్

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని మోడీ గో బ్యాక్

మాటల గారడీ మాకొద్దంటూ సిపిఎం ర్యాలీ ధర్నా న్యూస్ వెలుగు, కర్నూల్; రాష్ట్ర అభివృద్ధి పట్టని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. సిపిఎం రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపు లో ... Read More

  నర్సింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం

  నర్సింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం

న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో పలు విభాగాలలో ఉండే నర్సింగ్ స్టాఫ్ , హెడ్ నర్స్, వార్డ్ ఇన్చార్జిలతో ... Read More

శ్రీ వీరాంజనేయ స్వామికి మంగళవారం పూజలు

శ్రీ వీరాంజనేయ స్వామికి మంగళవారం పూజలు

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; రెండవ అయోధ్య ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరంగా పేరు ప్రఖ్యాతులు గడిచిన ఒంటిమిట్ట క్షేత్రంలో అతి పురాతనంగా చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ... Read More

వైరస్ పై ఆందోళన వద్దు : కేంద్ర మంత్రి జెపి నడ్డా

వైరస్ పై ఆందోళన వద్దు : కేంద్ర మంత్రి జెపి నడ్డా

ఢిల్లీ : దేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా HMPV కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి సమావేశం నిర్వహించింది. భారతదేశంలో శ్వాసకోశ వ్యాధుల సంభవనీయతను సమీక్షించడానికి కేంద్ర ... Read More