BREAK NEWS

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఢిల్లీ : దేశ రాజధాని డిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్‌, వచ్చే నెల 8న కౌంటింగ్‌ జరగనుంది. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల ... Read More

వ్యాపార విస్తరణకు ఇదో అవకాశం : చిరాగ్ పాశ్వాన్

వ్యాపార విస్తరణకు ఇదో అవకాశం : చిరాగ్ పాశ్వాన్

ఢిల్లీ :  దేశంలోని ఫామ్-టు-ఫోర్క్ ట్రేడ్ ఎగ్జిబిషన్, ఇండస్‌ఫుడ్ 2025, రేపు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 30 దేశాల నుండి 2,300 మందికి పైగా ఎగ్జిబిటర్ల భాగస్వామ్యంతో ప్రారంభమవుతుంది. కేంద్ర ఫుడ్ ... Read More

రవాణా వ్యవస్థ పై అవగాహన అవసరం :కేంద్ర మంత్రి గడ్కరి

రవాణా వ్యవస్థ పై అవగాహన అవసరం :కేంద్ర మంత్రి గడ్కరి

ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం  న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ... Read More

వైరస్ పై ఆందోళన వద్దు : కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

వైరస్ పై ఆందోళన వద్దు : కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

భారతదేశంలో శ్వాసకోశ వ్యాధి హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు పెరుగుతున్న దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. మంగళవారం జరిగిన ... Read More

అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాధ్

అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాధ్

విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాధ్ దంపతుల వారు.. ... Read More

అన్నదానం నిమిత్తం విరాళం అందజేత

అన్నదానం నిమిత్తం విరాళం అందజేత

విజయవాడ, న్యూస్ వెలుగు:  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో  ఎలక్ట్రిసిటీ కాలనీ, విజయవాడ కు చెందిన మార్తి అలేఖ్య పేరున శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం ... Read More

అప్పుల బాధతో రైతన్న మృతి

అప్పుల బాధతో రైతన్న మృతి

న్యూస్. వెలుగు, ఒంటిమిట్ట; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు గ్రామంలో నివసిస్తున్న దూళ్ల.సుబ్బారెడ్డి అనే రైతు సోమవారం మధ్యాహ్నం 12: 25 నిమిషములకు ... Read More