డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు న్యూస్ వెలుగు, కర్నూలు; నగరంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. సోమవారం లక్ష్మిపురం, ... Read More
ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
కర్నూలు: కాంట్రాక్టు వ్యవస్థనే జగన్ ప్రభుత్వం చంపేసిందని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ప్రతి నిమిషానికి ఆర్ధిక పరిస్థితులు ... Read More
అప్పులు చేయడంలో చంద్రబాబు దిట్ట : మాజీ మంత్రి బుగ్గన
అమరావతి : అప్పులు చేసి రాష్ట్రాన్ని తిప్పలు పాలు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు( Chandra Babu) ఎప్పుడూ ముందంజలో ఉంటారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన ... Read More
శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి పూజలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవాలయంల్లో ఆదివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.అలాగే అర్చకులు ... Read More
56వ డీపీ సమస్యను పరిష్కరించండి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రం నుండి వన్నూరు క్యాంప్ వరకు నూతన రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే 56వ ఆయకట్టు (డి.పి) రోడ్డు మార్గంలో ఉంది.ఆయకట్టు (డీ.పీ) ... Read More
రేపు శ్రీ మారెమ్మ దేవి దేవర
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని సమ్మతగేరీ గ్రామంలో రేపు జరిగే శ్రీ ఆదిపరాశక్తి శ్రీ మారెమ్మ దేవి దేవర ఉత్సవాల సందర్భంగా అమ్మ వారి ఆలయం సర్వాంగ సుందరంగా ... Read More
తుంగభద్ర ప్రాజెక్టు ఛైర్మెన్ ను కలిసిన దూదేక సంఘం నాయకులు
హోళగుంద, న్యూస్ వెలుగు: తుంగభద్ర ప్రాజెక్టు ఛైర్మెన్ టీప్పు సుల్తాన్ ను మండల దూదేకుల సంఘం నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన శాలువ పూలమాలలతో ... Read More

