పరీక్ష పే చర్చా 100% నమోదవ్వాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన పరీక్ష పే చర్చా లో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ఈ ... Read More
తృటిలో తప్పిన ముప్పు : WHO చీఫ్
యెమెన్లోని సనా విమానాశ్రయంపై ఇజ్రాయెల్ గురువారం దాడి చేసింది. ఓడరేవు, విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ... Read More
పీవీఆర్ కమ్యూనికేషన్ షాపులో ప్రతి కొనుగోలు పై బహుమతులు
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు నగరంలోని యూకాన్ ప్లాజా లో ఉన్న పీవీఆర్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ షాపు పెట్టి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా షాపులో ... Read More
ఆయనకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీలోని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా ... Read More
తొమ్మిది మందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
ఉత్తర అరేబియా సముద్రంలో మునిగిపోతున్న భారతీయ నౌక MSV 'తాజ్ ధారే హరామ్'లోని తొమ్మిది మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) రక్షించింది. విశేషమేమిటంటే.. ఈ సెర్చ్ ... Read More
‘టిఫిన్ టేస్ట్ ఎలా ఉందమ్మా?’
అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతపై నగరపాలక కమిషనర్ ఆరా న్యూస్ వెలుగు, నగరపాలక సంస్థ; ‘టిఫిన్ టేస్ట్ ఎలా ఉందమ్మా?’ అంటూ అన్న క్యాంటీన్ల వద్ద అల్పాహారం చేస్తున్న ... Read More
10 లక్షల వీసాలు జారీ…!
Internet Desk: భారతదేశంలోని US ఎంబసీ మరియు దాని కాన్సులేట్లు వరుసగా రెండవ సంవత్సరం 1 మిలియన్ కంటే ఎక్కువ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేయడం ద్వారా కొత్త ... Read More

