ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక రెవెన్యూ సదస్సు
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతిన ప్రజా రెవెన్యూ సమస్యలు తీరేందుకై జిల్లా, నియోజకవర్గ, మండల, పంచాయతీ,గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు ... Read More
బోకే వద్దు మొక్కే ముద్దు జన విజ్ఞాన వేదిక పిలుపు
న్యూస్ వెలుగు, కర్నూలు; నూతన సంవత్సర వేడుకలను పూల మొక్కలతో జరుపుకోవాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కార్యక్రమం నిర్వహించారు. పూల బొకెలు, ... Read More
సిబ్బంది సమన్వయంతో పని చేయాలి ; ఎస్పీ
కానిస్టేబుల్ అభ్యర్ధులకు డిసెంబర్ 30 నుండి ఫిబ్రవరి 1 వ వరకు దేహదారుఢ్య పరీక్షలు. న్యూస్ వెలుగు, కర్నూలు; ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు( APSLRB) పోలీసు ... Read More
ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల రెడ్ టి షర్ట్స్ ఆవిష్కరణ
కర్నూలు, న్యూస్ వెలుగు; డిసెంబర్ 30 న జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 16 వ జిల్లా మహాసభల ర్యాలీ కి సంబంధించిన రెడ్ టీ ... Read More
బేడ బుడగ జంగం కులానికి న్యాయం జరగాలి
రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ న్యూస్ వెలుగు, కర్నూలు; ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం కులానికి న్యాయం జరగాలని CM చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ ... Read More
వీడిన పార్శిల్ మృతదేహం చిక్కుముడి.. అదుపులో నిందితులు : ఎస్పీ
అమరావతి : ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ గోదావరి జిల్లా యండగండిలో పార్శిల్లో వచ్చిన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను ... Read More
మన్మోహన్సింగ్ మరణం పట్ల చంద్రబాబు విచారం
అమరావతి : మాజీ ప్రధాని , ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్సింగ్ గొప్ప ... Read More

