భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదువులో రాణించాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదువుల్లో రాణించాలని కర్నూలు నగర కుర్ని (నేసె) సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బిర్లా కాంపౌండ్ లోని డాక్టర్. ... Read More
కర్నూలు నగర కుర్ని (నేసె) సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
న్యూస్ వెలుగు, కర్నూలు; భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదువుల్లో రాణించాలని కర్నూలు నగర కుర్ని (నేసె) సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బిర్లా కాంపౌండ్ లోని డాక్టర్. ... Read More
ఎన్డీఏ నేతల భేటీ… హాజరైన సిఎం చంద్రబాబు
Delhi : న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈరోజు ఎన్డీయే నేతల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ... Read More
రెవిన్యూ సదస్సులో ప్రతి రైతు సమస్య పరిష్కారం
తహసీల్దార్ సతీష్ హోళగుంద,న్యూస్ వెలుగు: రెవిన్యూ సదస్సులో ప్రతి రైతు యొక్క భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ సతీష్ అన్నారు.మంగళవారం మండల పరిధిలోని ... Read More
ఎల్లార్తి దర్గాను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ఖాజా
హోళగుంద, న్యూస్ వెలుగు; ఆలూరు నియోజకవర్గం,ఎల్లార్తి గ్రామం దర్గా లో వెలసిన హజరత్ షాషా శెక్షావలి స్వామి వార్లను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ... Read More
మట్కా నియంత్రనే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు
త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ సూర్య మౌళి న్యూస్ వెలుగు, నంద్యాల; నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా మట్కా,జూదం ... Read More
రామాయణం జగతికి ఆదర్శం
న్యూస్ వెలుగు, కర్నూలు; సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి, మానవత్వపు పరిమళాలు వెదజల్లే శ్రీమద్రామాయణం ఈ జాతి ఉన్నంతవరకు ఆదర్శంగానే నిలుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ... Read More

