ఏపీలో పెరిగిన జిల్లాలు ..!
అమరావతి న్యూస్ వెలుగు : జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కాపురం, మదనపల్లి, ... Read More
బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర కన్నుమూత
సినిమా న్యూస్ వెలుగు :ప్రముఖ నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ధర్మేంద్ర ఈ ఉదయం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. 89 ఏళ్ల ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ... Read More
మహిళా కబడ్డీ జట్టును అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూస్ వెలుగు : 2025 కబడ్డీ ప్రపంచ కప్ గెలిచి, దేశం గర్వపడేలా చేసినందుకు భారత మహిళా కబడ్డీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సోషల్ మీడియా ... Read More
అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
తెలంగాణ న్యూస్ వెలుగు : 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి ... Read More
ఆందోళన నిర్వహించిన సిపిఐ
నంద్యాల జిల్లా న్యూస్ వెలుగు : కొలిమిగుండ్ల మండలం లో అర్హులైన వారికి 3సెంట్లు స్థలం 5లక్షలు ఇవ్వాలని ఆందోళన నిర్వహించినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగ ... Read More
పుట్టపర్తి లో ఘనంగా జయంతి వేడుకలు
పుట్టపర్తి న్యూస్ వెలుగు : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో శత జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశామని పుట్టపర్తి నియోజకవర్గ ... Read More
అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదు : జాయింట్ కలెక్టర్
పుట్టపర్తి, న్యూస్ వెలుగు: పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో.. ... Read More

