మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం
కాకినాడ న్యూస్ వెలుగు :కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం ... Read More
ముస్లింల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కర్నూలు న్యూస్ వెలుగు : ముస్లిం మైనార్టీల హక్కుల కోసం పోరాటం చేసే ఇన్సాఫ్ నగర మొదటి మహాసభ నగరంలోని సిపిఐ కార్యాలయం నందు ప్రారంభమైందని, ఈ మహాసభకు ... Read More
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
డోన్ న్యూస్ వెలుగు :డోన్ లో సైన్స్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది, స్థానిక కొత్తపేట జడ్పీ పాఠశాల లో శనివారం ఉదయం పాఠశాల ప్రధాన ఉపధ్యాయులు ... Read More
చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి
విజయనగరం జిల్లా :చీపురుపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ ... Read More
మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ
కర్నూలు న్యూస్ వెలుగు : కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ ... Read More
వ్యవసాయంలోనూ మహిళలదే కీలకపాత్ర : రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి జగన్నాథం
కర్నూలు న్యూస్ వెలుగు : వ్యవసాయ రంగంలో మహిళ రైతులే ముఖ్య పాత్రని ఆధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో గురువారం కర్నూలు నగరంలో ... Read More
కామ్రేడ్ నల్ల కన్ను మృతికి నివాళి ; సిపిఐ
కర్నూలు, న్యూస్ వెలుగు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర సమితి ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్ కామ్రేడ్ ఆర్ నల్ల కన్ను కి ... Read More

